Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాలనీల్లో సమస్యల పరిష్కారానికి నోడల్‌ టీంలు కృషి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • May 04,2023

కాలనీల్లో సమస్యల పరిష్కారానికి నోడల్‌ టీంలు కృషి

- జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి
- బీజేపీ కార్పొరేటర్ల తీరుకు నిరసనగా అధికారుల వాక్‌ అవుట్‌
- సభను వాయిదా వేసిన మేయర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలి కార్యాలయం వద్ద మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. సివరేజ్‌ నిర్వహణ చేపట్టడం లేదనీ, పూడీకతీయట్లేదని నిరసన వ్యక్తం చేశారు. అయితే వారు వ్యవహరించిన తీరుకు నిరసనగా చరిత్రలో తొలిసారిగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాన్ని జలమండలి అధికారులు బారుకాట్‌ చేశారు. వారికి మద్దతుగా జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా బయటకు వెళ్లిపోయారు.
నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్‌ఎంసీ 6వ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చైతన్య స్ఫూర్తితో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహానికి అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందన్నారు. సచివాలయం రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైన దనీ, దీనికి సూచనగా ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ అవార్డు, దేశంలోనే మొదటి గోల్డ్‌ రేటెడ్‌ సెక్రెటేరియట్‌ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌గా రికార్డులో ఎక్కిందని తెలిపారు. మేడే సందర్భంగా ముఖ్యమంత్రి జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు వేతనం రూ.1000 పెంచడం సంతోషదాయకమన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కాలనీ రెసిడెన్షియల్‌, స్లమ్‌ ఏరియా ఫెడరేషన్‌ ప్రతినిధులతో కలిసి నగరంలోని 4,846 కాలనీల సమస్యలను పరిష్కరించడా నికి నోడల్‌ టీమ్‌లు విశేష కృషి చేస్తున్నాయని తెలిపారు. ఇందుకు 360కి పైగా టీమ్‌లు పని చేస్తున్నాయన్నారు. కుక్కకాటు నివారణ కు హై లెవల్‌ కమిటీ సూచనల మేరకు, యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు మార్గదర్శాలకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు అన్యాక్రాంతం కాకుండా సీఎస్‌ఆర్‌ పద్ధతిలో పలు సంస్థలు ముందుకు వచ్చాయనీ, 43 చెరువుల సుందరీకరణ పనులను రెగ్యులర్‌గా చేపడతామని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లు మాట్లా డుతూ నగరంలో సమస్యలు నెలకొన్నాయనీ, నాలాలో పూడిక తీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జలమండలి ఈడీ డాక్టర్‌ ఎం.సత్యనారాయణ మాట్లాడుండగా బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకు నేందుకు యత్నించారు. అయినా ఆయన మాట్లాడుతూ మంగళ వారం జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు వ్యవహ రించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా అధికారిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి చర్యను నిరసిస్తూ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. వారికి జీహెచ్‌ఎంసీ అధికారులు మద్దతు తెలుపుతూ కౌన్సిల్‌ సమావేశం నుంచి వెళ్లిపోయారు. దాంతో మేయర్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశంలో ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఎమ్మెల్సీ వాణ ిదేవి, మొహమ్మద్‌ రహమత్‌ బెగ్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌, అడిషనల్‌ కమిషనర్‌ ప్రియాంక అలా, ఇవిడిఎం డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి, ఈఎన్‌సీ జియా ఉద్దీన్‌, సురేష్‌ కుమార్‌, సీసీపీ దేవేందర్‌ రెడ్డి, అడిషనల్‌ సీసీపీ శ్రీనివాస్‌, అడిషనల్‌ కమిషనర్‌ జయరాజ్‌ కెన్నెడీ, విజయలక్ష్మి, జోనల్‌ కమిషనర్లు శంకరయ్య, మమత, పంకజ, సామ్రాట్‌ అశోక్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రవి కిరణ్‌, సెక్రెటరీ లక్ష్మి, జల మండలి డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, శ్రీధర్‌బాబు, స్వామి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.