Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కస్తూర్బా టీచర్లను పర్మినెంట్‌గా విధుల్లోకి తీసుకోవాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • May 07,2023

కస్తూర్బా టీచర్లను పర్మినెంట్‌గా విధుల్లోకి తీసుకోవాలి

- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 937 మంది కస్తూర్బా టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య
- విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
కస్తూర్బా పాఠశాలల్లో పర్మినెంట్‌గా టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్‌ నీల వెంకటేష్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని పలు జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది కస్తూర్బా పాఠశాల టీచర్లు ముట్టడించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 937 మంది కస్తూర్బా పాఠశాల టీచర్లను విధుల్లోకి తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. రెండేండ్ల క్రితం అక్టోబర్‌ మాస ంలో పైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ జీవో నెం.1321 తేది:19/ 10/2021న ఆర్డర్స్‌ ఇస్తూ కస్తుర్బా గాంధీ పాఠశాలల్లో 937 టీచర్‌ పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేశారని గుర్తు చేశారు. ఆ జీవోలో కాంట్రాక్టు టీచర్లుగా భర్తీ చేయా లని స్పష్టంగా ఉందన్నారు. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని దాటవేస్తున్నారన్నారు. ప్రతి ఏడాదీ వారిని మార్చిలో టర్మినేట్‌ చేస్తున్నారనీ, ప్రస్తుతం ఉన్న 937 మంది టీచర్లను మెరిట్‌ పై నియామకం చేసి కేజీబీవీలలో బోధకులుగా పని చేస్తున్నప్పటికీ వారికి పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం లేదన్నారు. వీరిని ప్రతి ఏటా మార్చిలో టర్మినేట్‌ చేస్తూ మళ్లీ ఆగస్టులో తీసుకుంటు న్నారని తెలిపారు. పని చేస్తున్న తాత్కాలిక పోస్టుల్లో మళ్లీ తాత్కాలిక ఉద్యోగులను నియమించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి ఏడాదీ విద్యా శాఖ అధికారులు కొత్త వారిని నియమిస్తూ వారిని బెదిరి స్తున్నారని తెలిపారు. 2021 నవంబర్‌ నుంచి పని చేస్తున్న 937 టీచర్లను యధాతధంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వీరిని ప్రతి ఏటా తొలగించి కొత్తగా నియమిస్తే సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమే అవుతుం దన్నారు. సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు తీర్పు నిబంధన ప్రకారం వీరికి కనీసం చేసిన పని దినాలకు సరైన వేతనం చెల్లించడం లేదన్నారు. కేజీవిబిలో కాంటాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న పాత ఉద్యోగులతో సమా నంగా డే అండ్‌ నైట్‌ డ్యూటీలు, పండుగలు, హాలిడేస్‌ డ్యూటీలను సమానంగా చేశారనీ, వీరిని వాళ్లతో సమానం గా భావించి ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ కాపీలను ఇప్పించి, పీఆర్సీని వర్తింపచేయాలని కోరారు. రాష్ట్రంలోని పాఠశాల ల్లో 50 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయనీ, కార్పొరేట్‌ స్కూళ్ల కు ప్రభుత్వం దారదత్తం చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశా లలను వెంటనే పటిష్టం చేయాలనీ, లేకపోతే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి సమాజంలో రౌడీలు, గూండాలుగా త యారవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ, బీసీ నాయకులు భూపేష్‌సాగర్‌, అంజి, అనంతయ్య, నాని, నిఖిల్‌, రాందేవ్‌, పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం
బోయిన్‌పల్లి 'సీఎంఆర్‌' విద్యార్థులను అభినందించిన మంత్రి
నేటి నుంచి దుబాయ్‌ సిటీ ఎగ్జిబిషన్‌
తెలంగాణలో సర్కారు బడుల్లో వెలుగులు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ శంకుస్థాపన
అందరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవఖానాలు
పేదలకు పీహెచ్‌డీ విద్యను దూరం చేసే కుట్ర
ఉద్యమాల అణిచివేత సీఎం స్థాయికి సరికాదు
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం
ప్రమాదాలు జరిగినప్పుడు సీపీిఆర్‌ చేసి ప్రాణాలు కాపాడండి
13న రెజ్లర్లకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు
సీఎంఆర్‌ పాఠశాల విద్యార్థులకు మంత్రి అభినందనలు
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
మహిళల భద్రతపై కీలక నిర్ణయాలు
సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లకు విశేష స్పందన
ఖార్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయం
డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
మహిళా రెజ్లర్ల గురించి మాట్లాడని ప్రధాని..కేరళ ఫైల్స్‌ గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చెరువుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయవద్దు
'ప్రభుత్వ స్థలం కాపాడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి'
శారీరక దృఢత్వం కోసం వ్యాయామం తప్పనిసరి
కమ్యూనిస్టు ఐడియాలజీతోపాటు తాత్విక పునాదుల మీద రచించిందె 'హార్ట్‌ బీట్‌'
ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రావణ్‌ కుమార్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలి
క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తాం
నాయిని నర్సింహారెడ్డి పౌండేషన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ లీగ్‌-2 ప్రారంభం
చిక్కడపల్లి పోలీసులకు రివార్డులు
'యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌' ఆపన్న హస్తం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.