Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 14,2023

కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌

చింతకాని : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందడం పట్ల చింతకాని మండల కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ మండల ప్రధాన కేంద్రంలో బాణాసంచి టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కన్నెబోయిన గోపి, ఖమ్మం మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ మడుపల్లి భాస్కరరావు, చింతకాని మండల కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బందెల నాగార్జున, కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు కొప్పుల గోవిందరావు కంచుమర్తి రామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు బొల్లికొండ రామారావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించిన నేపధ్యంలో సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులు సంబురాలు నిర్వహించారు. పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించి, రింగ్‌సెంటర్‌లో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సత్తుపల్లి పట్టణ, మండల అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్‌రాజు, శివావేణు, నాయకులు గోళ్ల అప్పారావు, అలావత్‌ వెంకటేశ్వరరావు, కాలం కృష్ణ పాల్గొన్నారు.
కారేపల్లి : కారేపల్లి కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో సినిమాహాల్‌ సెంటర్‌లో రంగులు చల్లు కుంటూ, మిఠాయిలు పంచుతూ సంబురాలను జరిపారు. ర్యాలీగా బయలు దేరిన కాంగ్రెస్‌ కార్యకర్తలు బస్టాండ్‌ సెంటర్‌ లో బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, సొసైటీ డైరక్టర్‌ బానోత్‌ హిరాలాల్‌, కాంగ్రెస్‌ నాయకులు మేదరి వీరప్రతాఫ్‌(టోనీ), సురేందర్‌ మనియార్‌, గడ్డం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ముదిగొండ : కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ముదిగొండ, వల్లభి, పమ్మి గ్రామాలలో శనివారం టపాసులు పేలుస్తూ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్‌బాబు, నాయకులు పల్లపాటి కృష్ణ, పసుపులేటి దేవేంద్రం, కందిమల్ల వీరబాబు, చెరుకుపల్లి రాంబాబు, యడవల్లి గ్రామ సర్పంచ్‌ చెరుకుపల్లి వెంకటేశ్వర్లు, వల్లభి ఎంపీటీసీ సభ్యులు బిచ్చాల బిక్షం, పమ్మి గ్రామ ఉపసర్పంచ్‌ వడ్డే మాధవరావు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు సిహెచ్‌ శివ పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నం రాజశేఖర్‌ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి, సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కాంగ్రెస్‌ నాయకులు జూలకంటి సాగర్‌ రెడ్డి, బచ్చోడు ఎంపీటీసీ పాపా నాయక్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఇజ్రాయెల్‌, పత్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వేంసూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మర్లపాడు రింగ్‌ సెంటర్‌ నందు మండల పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్‌ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పుచ్చకాయల సోమిరెడ్డి ఎంపీటీసీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కల్లూరు : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోరుతూ కల్లూరు పట్టణంలో కొలువై ఉన్న హనుమాన్‌ టెంపుల్‌ నందు ఆంజనేయ స్వామి వారికి మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్లూరు పట్టణంలో అంబేడ్కర్‌ విగ్రహంవద్ద కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని బాణాసంచా కాల్చి, కార్యకర్తలు, ప్రజలకి మిఠాయిలు పంచి ఆనందంవ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్‌, స్టేట్‌ ఎస్‌సీ డీపీటీ కన్వీనర్‌ కొండూరు కిరణ్‌, మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కొణిజర్ల : స్థానిక సర్పంచ్‌ సూరంపల్లి రామారావు ఆధ్వర్యంలో శనివారం బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.సంబరాలు నిర్వహించారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ శ్రీ నెల్లూరు రమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు వెంపటి రంగారావు, ఎంపీటీసీ కొనకంచి స్వర్ణలత శాంతకుమార్‌, గుదే శేఖర్‌, వార్డ్‌ మెంబర్‌ భాస్కర్‌, పానుగంటి శ్రీను, గోపయ్య, గుదే ఉపేందర్‌, పెరిక రామారావు, గుడివాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తల్లాడ : మండల కేంద్రమైన తల్లాడ రింగ్‌రోడ్‌ సెంటర్లో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాపు సుధాకర్‌ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగ్గుల రఘుపతి రెడ్డి, వెర్రి కృష్ణారావు, రాళ్ళ వెంకటేశ్వర్లు, రవీంద్ర, గుండ్ల వెంకటేశ్వర్లు, కోసూరు వెంకటేశ్వర్లు, షేక్‌ జమాల్‌, కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు
బోనకల్‌ : కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడం పట్ల బోనకల్‌ మండల కాంగ్రెస్‌ నాయకులు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఖమ్మం బస్టాండ్‌ సెంటర్లో బాణసంచా కాల్చి పలువురికి స్వీట్లు పంపిణీ చేశారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్‌ కుమార్‌, జడ్పిటిసి మోదుగు సుధీర్‌ బాబు, వైస్‌ ఎంపీపీ గూగులోతు రమేష్‌, డీసీసీ కార్యదర్శి బంధం నాగేశ్వరరావు, గాంధీ పదం నాయకులు పాసంగుల కోటేశ్వరరావు, వట్టికొండ రామకష్ణ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గౌస్‌, మల్లికార్జున్‌రావు, సేవాదళ్‌ మండల అధ్యక్షుడు చింతేటి సురేశ్‌, జనప్రియ కుమార్‌ యూత్‌ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష
వీవోఏల నిరవధిక సమ్మె పట్ల ప్రభుత్వం స్పందించాలి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.