Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 15,2023

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ

- మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నవతెలంగాణ- ఖమ్మం
          మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామం, ఖమ్మం కార్పొరేషన్‌లోని అల్లిపురంలో ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జొన్నలు క్వింటాలుకు రూ.1962కు చెల్లించి రైతుల వద్ద నుండి కొంటున్నామన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల వారీగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో రైతులకు ఉచితంగా కరెంట్‌ కూడా ఇవ్వాలనే పరిస్థితి ఉండేదని, కానీ నేడు రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోలేనంత విస్తారంగా పంటలు పండుతున్నాయని అయన వివరించారు. గతంలో పొలాల్లో మోటార్లు, ట్రాన్స్‌ ఫార్మర్‌లు కాలిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ఆ విషాద ఛాయలను పూర్తిగా పారదొలి వ్యవసాయంలో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఅర్‌ అని అన్నారు. ఇప్పటికే రైతు బందు పథకం ద్వారా రైతులకు ప్రతి ఎకరాకు ప్రతి ఏడాది రూ.10 వేలు ఇస్తున్నామని, ఈ పథకం ఐదు ఏళ్ళుగా అందిస్తూ విజయవంతంగా పూర్తి చేసుకుందని అన్నారు. రూపర్‌ పట్టాలు ఉన్న వారికి కూడా రైతుబంధు ఇస్తున్నామని, తెలంగాణ వ్యవసాయ హబ్‌గా నిలిచిందన్నారు. పిండి బస్తాలకు కొదువలేదని, గతంలో మంచుకొండ సొసైటీ ముందు ఎరువుల కోసం క్యూ లైన్‌లో గంటల తరబడి నిలబడి, పోలీస్‌ చేతిలో లాఠీ దెబ్బలు కూడా తిన్న ఘటనలు లేకపోలేదన్నారు. రైతులు పండించిన వడ్లు మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఅర్‌ హామీ ఇచ్చారని, తడిచిన ధాన్యం కూడా కొంటామని స్పష్టం చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంట నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంకు రెండు హెలికాప్టర్‌ లలో ముఖ్యమంత్రి కేసీఅర్‌, ఉన్నతాదికారులు వచ్చి ఎకరానికి రూ.10వేలు నష్ట పరిహారం ప్రకటించిన విషయం గుర్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ దోరెపల్లి శ్వేత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఏబి ఎఫ్‌ఏసిఎస్‌ చైర్మన్‌ భీరెడ్డి నాగచంద్ర రెడ్డి, రెవిన్యూ డివిజన్‌ అధికారి రవీంద్రనాథ్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ సునిత, డిసిఓ విజయ కుమారి, మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, తహశీల్దార్‌ నర్సింహరావు, వ్యవసాయ ఏడిఏ శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్‌ రావూరి కరుణ, సైదుబాబు, సర్పంచ్‌ మెంటెం రామారావు, నాయకులు మద్దినేని వెంకటరమణ, కుర్రా భాస్కర్‌ రావు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష
వీవోఏల నిరవధిక సమ్మె పట్ల ప్రభుత్వం స్పందించాలి

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.