Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
18 వరకూ పోడు దరఖాస్తుల స్వీకరణ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

18 వరకూ పోడు దరఖాస్తుల స్వీకరణ

అ ఏ ఒక్కరి నుండి దరఖాస్తు తీసుకోలేదన్న ఫిర్యాదు రావద్దు
అ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18వ తేదీ వరకు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. పోడు దరఖాస్తులు స్వీకరణ, ధరణి, నిషేదిత భూముల సంరక్షణ తదితర అంశాలపై క్యాంపు కార్యాలయం నుండి రెవిన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అడవుల లోపల నివసించే ప్రజలకు పోడు భూముల సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపై అవగాహన ఉండదని, సమాచారం కూడా వారికి సరిగా తెలియకపోవచ్చునని కాబట్టి అటువంటి వారికి తెలియచేసి వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. ఏ ఒక్కరి నుండి దరఖాస్తు తీసుకోలేదన్న ఫిర్యాదు మనకు రావొద్దని ఆయన సూచించారు. ఈ నెల 17వ తేదీ వరకు పోడు భూమి సమస్య ఉన్న అన్ని ఆవాసాల ప్రజల నుండి అటవీ హక్కుల కమిటి క్లెయిమ్స్‌ స్వీకరణ జరుగుతుందని, ఏదేని కారణాల వల్ల క్లెయిమ్స్‌ ఇవ్వని వారికి ఒక రోజు అనగా 18వ తేదీన అవకాశం కల్పించినట్లు చెప్పారు. 18వ తేదీతో క్లెయిమ్స్‌ స్వీకరణ పూర్తయివుతుందని కావున ప్రజలు సకాలంలో క్లెయిమ్స్‌ ఇవ్వాలని, ఇట్టి అవకాశాన్ని పోడు దారులు సద్వినియోగం చేసుకుని క్లెేములను అందచేయాలన్నారు. సోమవారం నుండి అన్ని టీములు ఉదయం 8 గంటలకే గ్రామాలకు వెళ్లాలని, రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. క్లెయిమ్స్‌ మాత్రమే తీసుకోవాలని, విచారణ ప్రక్రియ చేపట్టొద్దని ఆయన పేర్కొన్నారు. ధరణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లును, డిఆర్డీ అశోక్‌ చక్రవర్తికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, అన్ని మండలాల తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.
18వ తేదీ వరకు మద్యం దుకాణాల ధరఖాస్తుల స్వీకరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18వ తేదీ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటుకు ధరఖాస్తులు స్వీకరణకు అవకాశం ఉన్నదని జిల్లా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయం నుండి 2021-23 సంవత్సరాలకు మద్యం దుకాణాలు ఏర్పాటుకు లైసెన్సులు జారీ, 20వ తేదీన ఖమ్మవారి కళ్యాణమండపంలో డ్రా నిర్వహణకు ఏర్పాట్లు తదితర అంశాలపై ఎక్సైజ్‌ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 88 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయాల్సి ఉన్నదని చెప్పారు. 88 మద్యం దుకాణాలకు గాను 44 ఎస్టీలకు, 7 ఎస్సీలకు, గౌడకు 6 మద్యం దుకాణాలు రిజర్వు చేయడం జరిగిందని మిగిలిన 31 మద్యం దుకాణాలను జనరల్‌ కేటగిరీలకు కేటాయించినట్లు చెప్పారు. ఈ నెల 18వ తేదీ కార్యాలయపు పని వేళల వరకు మద్యం దుకాణాలు కేటాయింపునకు కొత్తగూడెంలోని ఎక్సైజ్‌ ఈఎస్‌ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20వ తేదీన కమ్మవారి కళ్యాణ మండపంలో నిర్వహించే లాటరీ కార్యక్రమాన్ని వీడియో కవరేజి చేయుటకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎంట్రీ పాసు ఉన్న వ్యక్తులను మాత్రమే హాలులోకి అనుమతించాలన్నారు. శనివారం వరకు 191 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎక్సైజ్‌ ఈఎస్‌ నరసింహారెడ్డి, డిఆర్డీఓ అశోకచక్రవర్తి, ఎక్సైజ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.