Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ విధానాలు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ విధానాలు

నవతెలంగాణ-ముదిగొండ
ప్రపంచ దేశల చరిత్రలలో ఆకలి, దరిద్రంలో భారతదేశం 101స్థానంలో ఉన్నదని ప్రపంచ ఆకలి సూచిక సంస్థ సర్వేలో తేల్చిచెప్పిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో సిపిఐ(ఎం) మండల విస్తృతస్థాయి సమావేశం ఆ పార్టీ మండల నాయకులు యండ్రాపల్లి రవికుమార్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ ఆకలి సూచిక సంస్థ 116 దేశాల్లో సర్వే నిర్వహించిందన్నారు .దేశంలో 40 శాతం మంది ప్రజలు పేదరికంతో ఆలమటస్తున్నారని నీతి అయోగ్‌ సర్వేలో తేలిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నుండి భూమి వేరుచేసి కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పే చెప్పేందుకు ప్రధానమంత్రి మోడీ కుట్ర పన్నుతున్నారన్నారు. మోడీ నల్లచట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరకాలంపాటు ఉద్యమం చేసి భారత రైతాంగం విజయం సాధించిందన్నారు. పోరాడితే విజయం తథ్యమని,. భవిష్యత్‌ పోరాటాలకు రైతులఉద్యమం గొప్ప సంకేతం ఇచ్చిందన్నారు. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు పెంచే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతూ దేశ,రాష్ట్ర సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులు అనుకూల విధానాలను అనుసరిస్తూ ఉన్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్షల కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాబోయే సంవత్సరంలో రాష్ట్ర సిపిఐ(ఎం) మహాసభలు జరగనున్నాయని, ఆ మహాసభల జయప్రదంకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు .ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపటనాటకాలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. పార్లమెంటు సమావేశాలలో రైతుల పంటలకు కనీస మద్దతు ధరచట్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఢిల్లీలో దోస్త్‌ గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా క్రీడలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంఘాల బలోపేతంతో పాటు పార్టీ అభివృద్ధికి కృషి జరగాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలు మాని ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలన్నారు. వరి వేయొద్దని ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి జలాశయాలు నిర్మించడం దేనికి అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిపిఐ (ఎం) జిల్లా నాయకులు బండి పద్మ,, వాసిరెడ్డి వరప్రసాద్‌, పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయల వెంకటేశ్వర్లు, పార్టీ మండల నాయకులు టిఎస్‌ కళ్యాణ్‌, ఇరుకు నాగేశ్వరరావు, మందరపు వెంకన్న, పద్మ, మంకెన దామోదర్‌, రాయల శ్రీనివాసరావు, కందుల భాస్కరరావు, కందిమల్ల తిరుపతి, పయ్యావుల ప్రభావతి, వేల్పుల భద్రయ్య, కోలేటి ఉపేందర్‌, పి. రాంబాబు, బట్టు రాజు, మెట్టెల సతీష్‌, కట్టకూరు ఉపేందర్‌, పయ్యావుల పుల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు కోలేటి అరుణ, పార్టీ నాయకులు బండి శేఖర్‌, సామినేని రామారావు, బొడ్డు శ్రీను, ఇలాసాగరపు సత్యం, ,పుచ్చకాయల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.