Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Aug 03,2022

ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలి

- పోలవరం కడితే ముంపు తప్పదని సీపీఐ(ఎం) ఆనాడే చెప్పింది
- భద్రాచలం రక్షణకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రధానిని కలవాలి
- ముంపుకు గురైన వారికి రూ.1లక్ష పరిహారం చెల్లించాలి
- మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
                భద్రాచలం వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, ముందు జాగ్రతలు తీసుకొని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసిన కలెక్టర్‌, ఎస్పీ, అన్ని రంగాల అధికార యంత్రాంగానికి, అనధికారులకు, పారిశుధ్య సిబ్బందికి సీపీఐ(ఎం) తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు బుధవారం కొత్తగూడెం మంచికంటి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భద్రాచలం సమీపంలోని 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని, పోలవరం కడితే ముంపు తప్పదని సీపీఐ(ఎం) ఆనాడే చెప్పిందని, భద్రాచలం రక్షణకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమై, దేశ ప్రధానిని కలసి గోదావరి ముంపు ప్రాంతాల రక్షణకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రపై ఒత్తిడి తేవాలని, ముంపుకు గురైన ఒక్కో ఇంటికి రూ.1లక్ష పరిహారం వెంటనే చెల్లించాలని, ముంపు ప్రాంతాల్లోన్ని బాధితులకు పార్టీలకు అతీతంగా సహాయం అందించాలని, ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.వెయ్యి కోట్ల నిధులతో వెంటనే కరకట్టపెంచేందుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కనకయ్య డిమాండ్‌ చేశారు. పోలవరం ముంపు వలన భద్రాచలం, పినపాక నియోజక వర్గాలలోని సుమారు 90 గ్రామాలు నీట మునుగాయి అన్నారు. ఈ ముంపు బారి నుండి ప్రజలను కొంతైనా రక్షించటం కోసం భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెంలను తెలంగాణా భద్రాచలంలో కలపాలని సీపీఐ(ఎం) కోరుతుందన్నారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసం రెండు తెలుగు ప్రభుత్వాలు ఆంధ్రా, తెలంగాణ రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. 2006లో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆధ్వర్యంలలో 650 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమస్యపై 2007 లోనే సీపీఐ(ఎం) పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని, డిజైన్‌ మార్చాలని సీపీఐ(ఎం) ఉద్యమం చేసిందన్నారు. ఆనాడు పోలీస్‌ కాల్పులు జరిపారని, 89 మంది ప్రజాప్రతినిధులు, నాయకులపై కేసులు నమోదు చేశారని, ఇప్పటికీ తమ కార్యకర్తలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ఈ ఉద్యమం తీసుకోవటం శుభ పరిణామం సీపీఐ(ఎం) ఈ ఉద్యమంలో సంపూర్ణంగా పాల్గొంటుందని తెపారు. జిల్లాలో వరద బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు జాప్యం లేకుండా అమలు చేయాలన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను కేటాయించాలన్నారు. పంట నష్టరిహారాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని, వరద బాధితులకు రూ.10 వేల ఆర్థిక సహాయం ఇంతవరకు ఇవ్వలేదని, రెండు నెలల పాటు 20 కేజీల బియ్యం, 5 కేజీల పప్పు అందరికీ అందలేదని, అవి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిత్యం వరదల బారిన పడుతున్న ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పిన హామీలను ఆచరణలో నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ముంపు ప్రాంతాల అభివృద్దికి రూ.1000 కోట్లు వాగ్దానం కూడా జాప్యం లేకుండా వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. వరదల వలన నష్ట పోయిన పంటను అంచనా వేసి ఎకరాకు కనీసం రూ.25వేలు నష్ట పరిహారం ఇవ్వాలని, పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, లేదంటే రానున్న కాలంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారయణ, జిల్లా కమిటీ సభ్యులు రెపాకుల శ్రీనివాస్‌, భూక్యా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.