Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కదం తొక్కిన ప్రజాసంఘాలు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Aug 03,2022

కదం తొక్కిన ప్రజాసంఘాలు

- ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ధర్నా
నవతెలంగాణ- నేలకొండపల్లి
                తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా, కెవిపిఎస్‌ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సామాన్య ప్రజానీకం కదం తొక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తొలిత స్థానిక రావెళ్ల భవనం నుండి భారీ ప్రదర్శనగా బయలుదేరి తహసిల్దార్‌ కార్యాలయంకు చేరుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కేవీ రామిరెడ్డి, సిఐటియు మండల కన్వీనర్‌ పగిడికత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు దఫాలుగా అధికారం చేపట్టి 8 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా రేషన్‌ కార్డులు, వితంతు, ఒంటరి మహిళలు, వద్ధులు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు మంజూరీ కాకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నేటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ అందించకపోవడంతో పాటు పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని, నిరుపేదలందరికీ ఇంటి స్థలం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మించాలని, స్థలం ఉన్నవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ కొరకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన పత్రాన్ని స్థానిక తాసిల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు దుగ్గి వెంకటేశ్వర్లు, మందడపు మురళీకృష్ణ, కట్టేకోల వెంకటేశ్వర్లు, ఎరదేశి నరసింహారావు, షేక్‌ మజీద్‌, పెద్దిరాజు నరసయ్య, కూచిపూడి శ్రీదేవి, బలుసు ప్రమీల, తిరుపతిరావు, ముక్తవరపు రత్నకిషోర్‌, కె.వి చారి, మహిముద్‌, మల్లికార్జున్‌, చింతలపాటి భాస్కర్‌, మధు, చెరుకు శ్రీను, ధారావత్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : మోడీ ప్రభుత్వం వ్యవసాయ కూలీలు,రైతుల సమ స్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, వ్యవసాయ కూలీల భద్రత కోసం దేశవ్యాప్తంగా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం తాసిల్దార్‌ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ కరుణాకర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వ్యకాస అధ్యక్ష కార్యదర్శులు గామాసు జోగయ్య, నాగులవంచ వెంకట్రామయ్య, రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు గొల్లపూడి కోటేశ్వరరా వు, నల్లబోతుల హనుమంతరావు, సిఐటియు బాద్యులు సగుర్తి సంజీవరావు, నాయకులు షేక్‌ నాగుల్‌ మీరా, ఆంగోతు వెంకటేశ్వర్లు, షేక్‌ లాల, సుబ్బారెడ్డి, లగడపాటి అప్పారావు, మాదల వెంకట నరసయ్య, కూడెల్లి నాగేశ్వరరావు, కోలా రాములు, కృష్ణంరాజు, మోక్ష నందం, బిక్షాలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.