Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అప్పుల ఊబిలో.. సర్పంచులు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Oct 21,2022

అప్పుల ఊబిలో.. సర్పంచులు

- చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు బంద్‌
- 3 నెలలుగా మల్టీపర్పస్‌ వర్కర్లకు జీతాలు బంద్‌
- ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు
నవతెలంగాణ - బోనకల్‌
          మూడు నెలలుగా గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయటం లేదు. మరోవైపు గత ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల నిలిపివేయటంతో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసే ఎఫ్‌ఎఫ్‌సి నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సి నిధులు జమ చేసేది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల గురించి ప్రజలకు తెలియడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే అంతా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుందన్న సమాచారం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీనికి తోడు తాము గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిధుల లేమితో వేరే పనులకు వినియోగించుకుంటూ ఇష్టాసారంగా ఫ్రీజింగ్‌ పేరుతో నెలల తరబడి బిల్లులను నిలుపుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఆలస్యంగా ట్రెజరీలకు జమ చేసే అంశాలను గుర్తించినట్లు సమాచారం. దీంతో కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీలకు కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల కేటాయింపులపై వివాదాల తలెత్తడంతోపాటు స్పష్టత కొరవడింది. అందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పంచాయతీలకు నిధుల విడుదలను కేంద్రం ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రంతో సంబంధం లేకుండా తామే స్వయంగా పంచాయతీలకు ఎఫ్‌ఎఫ్‌సి నిధులు జమ చేస్తామని అందుకు గాను ప్రతి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాతో సంబంధం లేకుండా ఖాతాను వేరుగా తెరవాలని సూచించింది. దీంతో ప్రతి గ్రామపంచాయతీ కేంద్రం ఇచ్చే నిధుల కోసం ప్రత్యేక ఖాతాలను తెరిచింది. గతంలో పంచాయతీలో జనాభాను బట్టి ప్రతి వ్యక్తికి 120 పైసలు చొప్పున జమ చేసేవారు. క్రమేనా తగ్గించి దాదాపు రూ 115 చొప్పున వేస్తున్నారు. అవి కూడా నేటి వరకు జమ చేయలేదని సర్పంచులు వాపోతున్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా జులై నుంచి నిధులను జమ చేయకపోవడంతో సర్పంచులు లబోదిబోమంటున్నారు. గ్రామపంచాయతీలకు మూడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల చేయడం లేదు. ఇది ఇలా ఉండగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేసిన పనులకు సంబంధించి చెక్కులు ట్రెజరీలకు పంపించి నెలల గడుస్తున్న ఖాతాలలో నేటి వరకు డబ్బులు జమ చేయలేదు. దీంతో కొత్త పనులు చేయలేక పోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు కూడా బిల్లులు రాక తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని సర్పంచులు వాపోతున్నారు. ఒక్కొక్క పంచాయతీ ఐదు నుంచి 15 లక్షల వరకు చేసిన పనులకు బిల్లులు రావాల్సి ఉంది. మండల అధికారులు పనులు చేయాల్సిందేనని వెంట పడటంతో సర్పంచులు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నారు. కానీ అవి సకాలంలో రాకపోవడంతో వడ్డీలకు వడ్డీలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని సందర్భాలలో గ్రామపంచాయతీలలో నిధులు ఉన్న ట్రెజరీరాల్లో ఫ్రీజింగ్‌ పెట్టడం వలన తాము ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. కుండలో బువ్వ కుండలో ఉండాలి బుడ్డోడు మాత్రం దుండుగా ఉండాలనే చందాన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఉందని సర్పంచులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేయాల్సిన పనులకు చేతిలో చిల్లి గవ్వలేక నిరాశ నిస్పహలతో సర్పంచులు కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వ్యవహార శైలి ఎలా ఉండగా గ్రామాలలో ఇంటి పనులు పూర్తిస్థాయిలో వసూలయ్యే పరిస్థితి లేదు. దీంతో జనరల్‌ ఫండ్‌ లేక కేంద్ర రాష్ట్రాల నుంచి నిధులు జమ కాక సర్పంచుల పరిస్థితి పొగ చెక్కలో ఆడకత్తెరలా తయారైంది. ఎఫ్‌ఎఫ్‌సి, ఎస్‌ఎఫ్‌సి నిధులతో గ్రామాల్లో అభివద్ధి పనులు పారిశుధ్య పనులు, పైపులైన్ల లీకేజీ, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు తదితర పనులు చేస్తున్నారు. సర్పంచుల పరిస్థితి ఎలా ఉండగా గ్రామపంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్ల పరిస్థితి ధైర్యంగా తయారయింది. మూడు నెలలుగా మల్టీపర్పస్‌ వర్కర్లకు సంబంధించి జీతాల చెక్కులను ట్రెజరీలలోనే ములుగుతున్నాయి. తమ కుటుంబ పోషణ భారంగా మారిందని మల్టీపర్పస్‌ వర్కర్లు వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చేసి పనులు చేస్తున్నాం- నోముల వెంకట నరసమ్మ,, సర్పంచ్‌ తూటికుంట్ల
          అప్పులు చేసి అభివద్ధి పనులు చేస్తున్నాం. నెలల తరబడి పంచాయతీలకు నిధులు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాను. అధికారులు పనులు చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేక అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నాం. మూడు నెలల నుంచి చేసిన పనులకు ఎనిమిది లక్షల రూపాయలు రావాల్సి ఉంది. కనీసం పాశుద్ధ్య పనులు, ట్రాక్టర్‌ డిజిల్‌, విద్యుత్‌ బిల్లులు లాంటి పనులు నిర్వహణ కష్టతరంగా మారింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల చేయాలి : ములకారపు రవి,
సర్పంచ్‌ చిరునోముల
          కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చివరకు మల్టీపర్పస్‌ వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి గ్రామపంచాయతీలు చేరుకున్నాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే. చేసిన పనులకు తనకు 13 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అప్పు చేసి తెచ్చిన పెట్టుబడులకు ప్రతినెల వడ్డీ చెల్లిస్తున్నాం. అప్పులు చేసి పనులు చేసే పరిస్థితి ఏర్పడింది.
మల్టీపర్పస్‌ వర్కర్ల జీవితాలు దుర్భరం: భాగం శ్రీనివాసరావు, సర్పంచ్‌ గోవిందాపురం(ఏ)
          మూడు నెలలగా మల్టీపర్పస్‌ వర్కర్లకు జీతాలు చెల్లించకపోవడం వలన వారి జీవితాలు దుర్భరంగా మారాయి. తనకు చేసిన పనికి గాను 3 లక్షల రూపాయలు బిల్లు రావాల్సి ఉంది. సర్పంచుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అప్పులు చేసి అభివృద్ధి పనులు ఎంతకాలం చేయాలి. ప్రభుత్వం సర్పంచులను బిచ్చగాళ్లుగా మారుస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.