Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అక్రమ డిప్యూటేషన్‌ను నిలిపివేయాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Oct 28,2022

అక్రమ డిప్యూటేషన్‌ను నిలిపివేయాలి

- కలెక్టర్‌కు తప్పుడు నివేదిక ఇచ్చారు
- విద్యార్థులతో తల్లిదండ్రుల నిరసన
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
వర్క్‌ అడ్జస్ట్మెంట్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు తక్కువగా వున్న పాఠశాలల నుండి ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయులను (సర్ప్లస్‌) పంపడం జరిగింది. డిప్యూటేషన్‌ పంపే విషయంలో తొలి ప్రాధాన్యత స్థానిక మండలంలోని పాఠశాలలకు ఇవ్వడం, ఆ తర్వాత పక్క మండలంలోని పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధన ఉంది. ఆ నిబంధనకు విరుద్ధంగా గురువారం విద్యాశాఖ అధికారులు ఆళ్ళపల్లి మండలంలో అక్రమ డిప్యూటేషన్‌ చేశారు. ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా మండల పరిధిలోని రాఘవాపురం గ్రామం ఎంపీపీఎస్‌ పాఠశాల నుండి ఒక మహిళా టీచర్‌ను ఇల్లందు మండలంలో ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్‌లో పంపించారు. కానీ, సదరు రాఘవాపురం పాఠశాలలో 37 మంది విద్యార్థులు, ఒక్క టీచరే ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 21 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ఇద్దరు టీచర్లు ఉండాలి. దీని ప్రకారం పాఠశాలలో ఇద్దరు టీచర్లు, 37 మంది విద్యార్థులు ఉండేది. అంతా సవ్యంగానే ఉన్నదని అనుకునే లోపే నిబంధనకు తూట్లు పొడుస్తూ.. స్థానిక కలెక్టర్‌కు పాఠశాల విద్యార్థుల సంఖ్య విషయంలో 15 మందే విద్యార్థులు ఉన్నారనే తప్పడు నివేదికను ఇచ్చి అక్రమ డిప్యూటేషన్‌ చేశారు. ప్రస్తుతం పాఠశాలలో 37 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు విద్య విషయంలో సరైన న్యాయం జరగదని ఎస్‌ఎంసీ చైర్మెన్‌, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు చెపుతున్నారు. అసలే మారుమూల ఏజెన్సీ మండలంలో కొన్ని పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధన ప్రకారం పాఠశాల నుంచి టీచర్‌ను పంపే ఆస్కారం లేనిచోట సొంత మండలం కాకుండా పక్క మండలానికి టీచర్‌ను పంపించటం దారుణమని వారు వాపోతున్నారు. అలా కాకుండా మండలంలో వలసల గ్రామం పాఠశాలలో అసలు ఉపాధయ్యులే లేరు. ఆ పాఠశాలకు పంపినా అర్థముందని పలువురు స్థానికులు వేలెత్తిచూపుతున్నారు. మరి కొన్ని పాఠశాలలో ఒక్క టీచర్‌తోనే నడుస్తున్నాయి. ఉన్న ఆ ఒక్క టీచర్‌ సెలవు పెడితే ఆ రోజు ఆ స్కూల్‌ మూతపడటం జరుగుతుంది. ఇలాంటి దయనీయ స్థితిలో ప్రభుత్వ పాఠశాల సాగుతుంటే కొందరు టీచర్ల, అధికారుల అనాలోచిత నిర్ణయాలవలన మండలంలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్ష మారుతుంది. ఆళ్లపల్లి కాంప్లెక్స్‌ పరిధిలోని పాఠశాలలో అస్సలు ఉపాధ్యాయులు లేని వలసల పాఠశాలను వదిలేసి వేరే మండలానికి ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌లో వెళుతుంటే కాంప్లెక్స్‌ హెచ్‌.ఎం బి.వీరన్న, స్థానిక విద్యాశాఖాధికారి పి.కృష్ణయ్య ఏం చేస్తున్నారని రాఘవాపురం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు, మా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా టీచర్‌ అక్రమ డిప్యూటేషన్‌ వెంటనే నిలిపివేయాలని గురువారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, విద్యాశాఖాధికారి చొరవ తీసుకుని మా పాఠశాలకు న్యాయం చేయాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.