Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని, సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పదకొండు వేల కోట్ల రూపాయలతో రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో యాదవ, కుర్మ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడారు.