Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద గురువారం ఉదయం క్షురకులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. తనిఖీల పేరిట భద్రతా సిబ్బంది తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ క్షురకులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కూడా విజిలెన్స్ సిబ్బంది తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని... దుర్భాషలాడుతున్నారని వారు చెబుతున్నారు. దాంతో కళ్యాణకట్ట వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.