Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నేడు స్వామివారి దర్శనం కోసం భక్తులు శిలాతోరణం వరకూ క్యూలైన్లో వేచి ఉన్నారు. నేడు తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నేడు స్వామివారి దర్శనం కోసం భక్తులు శిలాతోరణం వరకూ క్యూలైన్లో వేచి ఉన్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,512 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 35,549 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,512 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 35,549 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.