Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,876 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 66 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 69 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 495 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 136 మంది ఫలితాలు రావాల్సి ఉంది.