Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 61,121కి చేరుకుంది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 18,145 వద్ద స్థిరపడింది. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఇన్ఫోసిన్, టీసీఎస్ లు లాభాలు గడించగా.. యాక్సిస్ బ్యాంక్, మారుతి, రిలయన్స్, టాటా స్టీల్ లు నష్టపోయాయి.