Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు బిగ్ షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయమే అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ ఆదేశాలు జాయి చేసింది. అయితే ఈడీ నోటీసులపై ఇంకా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించలేదు.