Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచకప్లో భాగంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. భారత్ నిర్ణిత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆదలోనే ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు దీంతో మరో ఓపెనర్ రాహుల్ అర్ధ సెంచరీతో జట్టు స్కోరును ముందుకు నడిపాడు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ (64) మరోసారి అద్భుత బ్యాటింగ్ తో జట్టు స్కోరును పెంచాడు. సూర్యాకుమార్ (30) పరుగులు చేయగా చివర్లో అశ్విన్ (13) విజృంభిచగా జట్టు స్కోరు 184 పరుగు చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మమముద్ మూడు వికెట్లు తీయగా షకిబుల్ హసన్ రెండు వికెట్లు తీశాడు.