Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇవి వాంఛనీయం కాదు. క్రూరమైన పద్ధతుల్లో జరిగే దమనకాండను అడ్డుకోకపోతే దేశం యొక్క ఉనికి అంతర్జాతీయ స్థాయిలో పోతదని పేర్కొన్నారు. ప్రగతి భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.ఈ నేపద్యంలో ఫాంహౌస్ వీడియోలు సీఎం కేసీఆర్ బయటపెట్టారు. లైవ్ లో కేసీఆర్ వీడియోలు చూపించారు.