Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. రౌండ్ రౌండ్కు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధిక్యం పెరుగుతున్నది. ఇప్పటి వరకు పది రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాయి. పదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 7499 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి 7,015 ఓట్లు వచ్చాయి. పదో రౌండ్లో 484 ఓట్ల ఆధిక్యం లభించగా.. ఇప్పటి వరకు 4416 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు.