Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక రెండవ సోమవారం సందడిగా మారింది. తెల్లవారుజాము నుండి వేయిస్తంబాల దేవాలయం ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాళేశ్వరం దగ్గర గోదావరిలో పుణ్యస్నాలు ఆచరించి, భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. మంగపేట పుష్కరఘాట్లోనూ భక్తుల సందడి నెలకొంది.