Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 61,158కి చేరుకుంది, నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 18,203 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనగోళ్లు మార్కెట్లకు అండగా నలిచాయి.