Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో భారత్ జోడో యాత్ర నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న అర్థరాత్రి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి చాలా గ్రాండ్ గా స్వాగతం పలికారు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు. అక్టోబర్ 23న మక్తల్ కృష్ణా నది వంతెన వద్ద తెలంగాణలోకి ప్రవేశించిన యాత్ర 16 రోజుల్లో 4 రోజుల విరామంతో 12 రోజుల పాటు 375 కి.మీ కొనసాగింది.