Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈడీ అధికారులు తెలంగాణలో స్పీడ్ పెంచారు. తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, డిసిసిబి చైర్మన్ దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే ఈడి అధికారులు వీరిని విచారించే అవకాశం ఉంది.నేడు ఈడి అధికారుల ముందు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్. క్యాసీనో, హవాలా కేసులో ఆరోపణలపై వీరిద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన నాలుగు సంవత్సరాలుగా వీరి ఆర్థిక లావాదేవీలపై ఈడి వీరిని విచారిస్తుంది.