Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గత మూడు సెషన్లుగా నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడి 61,419కి పెరిగింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 18,244కి చేరుకుంది.