Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధారి
ఐ ఎన్ టియుసి 327 యూనియన్ కామారెడ్డి సర్కిల్ నుండి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకణకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఐ ఎన్ టియుసి 327 యూనియన్ కామారెడ్డి సర్కిల్ నాయకులు పాల్గొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ప్రెసిడెంట్ వై.సంపత్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ తో ఈటు రైతాంగానికి మరియు సామాన్య ప్రజలకు విద్యుత్ చార్జీలు పెద్దమొత్తంలో పెంచే అవకాశం ఉందని విద్యుత్ రంగంని ప్రవేట్ వక్తులకు అప్పజెప్పడంతో వారు ఇష్టానుసారంగా చార్జీలు పెంచే అవకాశాలు ఏర్పడు తుందని కాబట్టి పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకొని నిరసన తెలుపడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ప్రెసిడెంట్ వై.సంపత్ రెడ్డి, రాజిరెడ్డి, మెహర్, రత్న గౌడ్, బ్రమ్మి,మూర్తి ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.