Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వ్యక్తిని హత్య చేసి 10 ముక్కలుగా కోసి... | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

వ్యక్తిని హత్య చేసి 10 ముక్కలుగా కోసి...

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్‌ హత్య తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికారు. కొన్ని రోజులు వాటిని ఫ్రిజ్‌లో దాచారు. అనంతరం తల్లి, కుమారుడు కలిసి మృతదేహం ముక్కలను రెండు ప్రాంతాల్లో పడేశారు. ఈ దారుణ సంఘటన కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది. ఈ ఏడాది జూన్‌ 5న త్రిలోక్‌పురిలోని పండవ్‌నగర్‌లో మృతదేహం శరీర భాగాలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడు ఎవరన్నది గుర్తించలేక పోయారు. కాగా, శ్రద్ధా వాకర్‌ హత్య నేపథ్యంలో పండవ్‌నగర్‌లో లభించిన శరీర భాగాలకు డీఎన్‌ఏ టెస్ట్‌ నిర్వహించారు. ఆ భాగాలు మగ వ్యక్తివిగా తేలింది. దీంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పండవ్‌నగర్‌లో శరీర భాగాలు లభించిన చోట సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఒక యువకుడు ఒక సంచిని పట్టుకుని అక్కడకు వెళ్లగా మరో మహిళ అతడ్ని అనుసరించింది. జూన్‌ నెలలో రాత్రి వేళ, మరోసారి పగటి వేళ కూడా వారిద్దరూ అక్కడ కనిపించారు.
            మరోవైపు పోలీసులు ఆ ప్రాంతంలో మిస్సింగ్‌ అయిన వారి గురించి ఆరా తీశారు. అంజన్ దాస్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు గుర్తించారు. అతడి రెండో భార్య పూనమ్ దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దీంతో పూనమ్‌, ఆమె కుమారుడు దీపక్ దాస్‌ను పోలీసులు ప్రశ్నించగా అసలు గుట్టు రట్టయ్యింది. 2016లో మొదటి భర్త కల్లు చనిపోవడంతో 2017లో అంజన్‌ దాస్‌, పూనమ్‌కు రెండో పెళ్లి జరిగింది. ఆమె కుమారుడు దీపక్‌ దాస్‌ తొలి భర్త సంతానం‌. కాగా, అంజన్‌ దాస్‌కు కూడా ఇది రెండో పెళ్లి. బీహార్‌లో అతడి మొదటి భార్య ఉండగా వారికి ఎనిమిది మంది పిల్లలు. అయితే ఏ పని చేయని అంజన్‌ దాస్‌, తమ సంపాదనపై ఆధారపడ్డాడని, తన బంగారం అమ్మి ఆ డబ్బును మొదటి భార్యకు పంపాడని పూనమ్ ఆరోపించింది. దీపక్‌ దాస్‌ భార్యను కూడా అతడు వేధిస్తుండటంతో హత్య చేసినట్లు పోలీసులకు ఆమె చెప్పింది. మరోవైపు ఈ హత్య వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది మే 30న నిద్ర మాత్రలు కలిపిన మద్యాన్ని అంజన్‌ దాస్‌తో నిందితులు తాగించారు. అనంతరం దీపక్‌ దాస్‌ కత్తితో అంజన్‌ దాస్‌ గొంతు కోసి హత్య చేశాడు. రక్తం పోయేంత వరకు మృతదేహాన్ని ఒక రోజంతా అలా వదిలేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పది ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఇంట్లోని భారీ ఫ్రిజ్‌లో దాచారు. జూన్‌ 5న పండవ్‌నగర్‌లో, ఆ తర్వాత కళ్యాణ్‌పురిలోని రాంలీలా మైదానం వద్ద శరీర భాగాలను పడేశారు. ఇప్పటి వరకు ఆరు శరీర భాగాలు (రెండు కాళ్లు, రెండు తొడలు, ఒక పుర్రె, ముంజేయి) లభించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంజన్‌ దాస్‌ హత్యకు సంబంధించి పూనమ్‌, ఆమె కుమారుడు దీపక్‌ దాస్‌ను అరెస్ట్‌ చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (క్రైమ్) అమిత్‌ గోయల్‌ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా విడుదల చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒక్క బంతికి 18 పరుగులు…
రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .
ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..
క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !
8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి
విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై
ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్
దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు
కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్
తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు
సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట
శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌
100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌
నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన
దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి
ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి
రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి
నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం
తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి
కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్
ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు
మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ
యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం
18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం
బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.