Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.9 కోట్లు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు.