Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17వ మహాసభలకు సంబంధించిన బహిరంగ సభ ప్రారంభమైంది. ఈబహిరంగ సభను హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరయ్యారు. ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్, బాలికల జాతీయ కన్వీనర్ థీఫ్సీతాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభను లైవ్లో వీక్షించగలరు.