Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్లు నష్టపోయి 61,702కి పడిపోయింది. నిఫ్టీ 35 పాయింట్లు కోల్పోయి 18,385 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి.