Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హుజూరాబాద్లో టీపీసీసీ ఎందుకు ప్రచారం చేయలేదో విచారణ చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడు సభలో తనను తిట్టడంపై, మార్ఫింగ్ వీడియోలపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో కార్యకర్త, పీసీసీ చీఫ్ ఇద్దరూ సమానమేనన్నారు. నల్లగొండ జిల్లా కమిటీతో పాటు కొన్ని చోట్ల పీసీసీ కమిటీలో బలమైన నాయకులకు చోటు ఇవ్వలేదని తెలిపారు. 20 నెలల్లో పీసీసీ చీఫ్ జిల్లాలవారీ మీటింగ్లు పెట్టలేదన్నారు.