Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన డ్రగ్స్ విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. డ్రగ్స్ పరీక్ష కోసం రక్తం ఇచ్చేందుకు సిద్ధమని.. అవసరమైతే జుట్టు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తానన్నారు. డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే.. కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలకు సిద్ధమా?అని బండికి కేటీఆర్ సవాల్ విసిరారు.