Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్: జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట్లో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతులు బోయిడి శంకర్, భార్య ఆశాలత క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. రైతు వేదిక నిర్మాణానికి మెస్ట్రీ పనిచేసిన డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.