Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబాబాద్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన తొర్రూరు మండలంలోని సోమారం గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.