Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. రాజ్భవన్లో ప్రజాదర్బార్ కు అధికారుల గైర్హజరైయ్యారు. న్యూఇయర్ వేళ రాజ్భవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించ లేదు. న్యూఇయర్ రోజు గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయం కొనసాగుతోంది. దీనికి ప్రభుత్వం తరపున గవర్నర్కు విషెస్ తెలిపే సంప్రదాయానికి బ్రేక్ వేశారు.
ఈ తరుణంలో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర సహకారం వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందని గవర్నర్ తమిళిసై తెలిపారు. కేంద్రం సకాలంలో టీకాలు ఇవ్వడంవల్లే కరోనా కట్టడి అయిందని, కరోనా కట్టడిలో టీఎస్ సర్కార్ చేసిన అంశాలను గవర్నర్ ప్రస్తావించారు.