Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి: 2023 కొత్త ఏడాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పొటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉచిత ధర్మ దర్శనం కోసం రెండున్నర గంటల సమయం పట్టనుంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.