Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొళ్ళపల్లి ప్రాథమిక పాఠశాలలో ఫుడ్పాయిజన్ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు.