Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితపై హైకోర్టులో పిటిషన్ దాకలైంది. ఎన్నికల సమయంలో ఆస్తుల వివరాలు తప్పుగా చూపారని ఆలేరు, గొల్లగూడెం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఈ మేరకు పిటిషన్ వేశారు. అయితే పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం మహేష్కు ఆదేశిస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.