Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ సర్వీసు నుంచి ఆంధ్రప్రదేశ్ కు రిలీవ్ అయిన సీనియర్ ఐఎఎస్ సోమేశ్ కుమార్ ఈరోజు ఉదయం 11గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి బయల్దేరారు. డీవోపీటి ఆదేశాల మేరకు ఎపి సర్వీసులో జాయిన్ అవుతున్నానీ గురువారం ఉదయం తెలిపారు. సీఎం జగన్ ను కలిసిన తర్వాత సర్వీసు పై నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు.