Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,229 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్ని రూ.3.47 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 31,381 మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.