Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ రికార్డు స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ సెంచరీలతో కదంతోక్కారు. రోహిత్ శర్మ 83 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. ఇక శుభ్మన్ గిల్ 72 బంతుల్లో 13ఫోర్లు నాలుగు సిక్సులతో 100 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత జట్టు స్కోరు 26ఓవర్లకు 212 పరుగులు చేసింది.