Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నపతెలంగాణ -హైదరాబాద్
నగరంలో గురువారం గణతంత్ర దినోత్సవంతో పాటు పలు కార్యక్రమాల నిర్వాహన తరుణంలో సోమాజిగూడ నుంచి వీవీ స్టాచ్యూ ఖైరతాబాద్ వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాజ్భవన్లో రిపబ్లిక్ డే వేడుకలతో పాటుగా ఎట్ హోమ్ కార్యక్రమం ఉన్నందున మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు రాజ్భవన్ రోడ్డును రెండు వైపులా మూసివేయనున్నట్లు, ప్రజలు, వాహనదారులు ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకొని, పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్బాబు కోరారు.