Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఢిల్లీకి గవర్నర్ తమిళిసై వెళ్లే చాన్స్ ఉంది. తెలంగాణలో తాజా పరిస్థితులను కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలతో గవర్నర్ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.