Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహాశివరాత్రిని పురస్కరించుకొని నగరం నుంచి శ్రీశైలానికి 390 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్తో కలిసి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులతో రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈనెల 16 నుంచి 19 వరకు మహాత్మాగాంధీ బస్స్టేషన్, జూబ్లీబ్సస్టేషన్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్, ఐఎస్సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ పాయింట్లతోపాటు పలు ప్రారతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు.