Authorization
Wed April 30, 2025 12:43:34 am
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాదు ఎక్సైజ్ స్టేషన్ అధికారులు భావాన్సపహాడ్ వద్ద జరిపిన తనిఖీలలో షైక్ హాజీ అనే వ్యక్తి అక్రమంగా 650 గ్రాముల గంజాయి తరలిస్తుండగా బైక్ తో సహా పట్టుబడగా,అట్టి నేరస్తుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎక్సైజ్ ఎస్హెచ్ఓ మధుసూదన్ రావు తెలిపారు.ఈ దాదులలో ఎస్ఐ మల్లేష్, సిబ్బంది షబ్బీర్,ప్రభాకర్,సంగయ్య,,రవి,మోహన్ సింగ్ పాల్గొన్నారు.