Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ- తిరుపతి
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం స్వామివారిని 59,392 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నిన్న శ్రీవారికి 20,714 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుంచి టీటీడీ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను అందుబాటులోకి వచ్చింది.