Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 346 పాయింట్లు పెరిగి 57,960కి చేరుకుంది. నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,080 వద్ద స్థిరపడింది.