Authorization
Tue April 29, 2025 03:32:15 pm
నవతెలంగాణ - కర్నూలు
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తయింది. ఈరోజు యాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గంలోకి యాత్ర అడుగుపెటింది. ఈ సందర్భంగా లోకేశ్ కు అనంతపురం జిల్లా నేతలు, కార్యకర్తలు వీడ్కోలు పలకగా... కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.