Authorization
Wed April 30, 2025 05:00:24 pm
నవతెలంగాణ-హైదరాబాద్: మందుబాబులకు గుడ్న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో అన్ని రకాల బ్రాండ్స్పై ధరలు తగ్గాయి. క్వార్టర్పై రూ.10, హాఫ్పై రూ.20, ఫుల్పై రూ.40 చొప్పున ధరలు తగ్గాయి.