Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అందరికీ ఆరోగ్యం దిశగా మరోసారి | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 02,2023

అందరికీ ఆరోగ్యం దిశగా మరోసారి

           ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం. 1948లో ఆ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భవించింది. ఈ సంవత్సరం అంటే 2023 ఏప్రిల్‌ 7 కి ఆ సంస్థ ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ రోజుకున్న ప్రాధాన్యత ఏంటంటే.. ఆరోగ్య వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్ళను అధిగమిస్తూ కార్యాచరణ ద్వారా భవిష్యత్తుని మెరుగుపరుచుకునేలా సమాయత్తమవడానికి అందరం నడుం బిగించాలి.
ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ థీమ్‌ 'అందరికీ ఆరోగ్యం'. ఈ మాట కొత్తది కాదు. 1978లో కజికస్తాన్‌లో 'ఆల్మా ఆటా ప్రకటన'లో ఈ నినాదం వినిపించింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ దీనికి కట్టుబడి ఆరోగ్య వ్యవస్థలో ఎన్నో మార్పులను సూచించాయి. కానీ 90వ దశకం నాటికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ మాట కొట్టుకుపోయి, ప్రజారోగ్యం స్థానంలో కార్పొరేట్‌ వైద్యం వేనూళ్ళుకుంది. కరోనా పెనుముప్పు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను కుదిపేసింది. అది లేవనెత్తిన సవాళ్ళతో 'అందరికీ ఆరోగ్యం' అనే మాట మళ్ళీ గుర్తొచ్చింది. ప్రజారోగ్యం, ప్రాథమిక ఆరోగ్య సేవలు, ఫ్యామిలీ మెడిసిన్‌, అందరికీ అందుబాటులో వైద్యం, ఇంటింటికీ వైద్యం అంటూ పలు రకాల సేవలు ముందుకొస్తున్నాయి.
వైద్యంలో సమన్యాయం లేదా ఈక్విటీ లేకపోవడం అనేది దాదాపు మూడు దశాబ్దాలుగా చూస్తున్నాం. విద్య, వైద్యం ఉచితంగా అందవలసిన చోట ప్రజల జేబులు చిల్లు పడే విధంగా వ్యాపారమైపోయి, ఈ సమన్యాయం దెబ్బతిని పోయింది. కరోనా కల్పించిన భయానక వాతావరణంలో శవాలు గుట్టలు గుట్టలు పేరుకుపోయాక ఈ నిజం మరింత స్పష్టమయింది. అందుకే ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య సేవల గురించి, ప్రజారోగ్యం గురించి మళ్ళీ చర్యలు ప్రారంభమై 'అందరికీ ఆరోగ్యం' అనే నినాదం ముందుకొచ్చింది.
ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలంటే నాలుగు అంచెలు పాటించాలి. 1 మూల్యాంకనం లేదా ఇవాల్యూయేషన్‌, 2. విధానాభివృద్ధి, 3. వనరుల కేటాయింపు, 4. వసతుల సౌలభ్యం. ఇవి అందుబాటులోకి రావడం లేదా ఏక్సెస్‌. అంటే ప్రజారోగ్య కార్యాచరణలో భాగంగా ఆనారోగ్య కారణాలని బేరీజు వేసుకోవాలి. అన్నీ వర్గాల వారి ఆరోగ్య స్థాయిని అంచనా కట్టాలి. మూలాలు అర్థమయ్యాక ప్రభుత్వాలు ఆ కారణాలని అరికట్టే విధంగా విధానాలని రూపొందించి వాటిని బలోపేతం చేయాలి. దానికి తగిన వనరులని సమకూర్చుకుని అన్ని ప్రజారోగ్య సేవలని, కార్యక్రమాల్ని విజయవంతం చేయాలి.
ఈ క్రమంలో సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ, రాజకీయ బేధాలన్నీ అధిగమించి, వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలి. విధానాల రూపకల్పనతో పాటు వాటి అమలులో చిత్తశుద్ధిని కనపరుస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి.
ఆరోగ్య వ్యవస్థకి ప్రాథమిక ఆరోగ్య సేవలే పునాదిగా వుండాలి. ఎలాంటి తేడాలు లేకుండా వైద్యం అనేది ప్రాథమిక హక్కుగా అందరూ పొందగలగాలంటే, అత్యున్నత స్థాయిలో వారి ఆరోగ్యం మెరుగుపడాలంటే, ప్రాథమిక ఆరోగ్య సేవలు ముమ్మరంగా అమలు కావాలి. అప్పుడే వ్యాధుల నియంత్రణ, నివారణ, ఆరోగ్య మెరుగుదల, వైద్య సేవల విస్తరణ, పునరావాసం, ఉపశమన సేవలు సవ్యంగా అమలవుతాయి.
అందరినీ కలుపుకుంటూ, అందరికీ సమానంగా అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే అత్యున్నత ఆరోగ్య సేవల వల్ల ప్రజలు భౌతికంగా, మానసికంగా, సామాజికంగా మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కుటుంబ ఆరోగ్య వ్యవస్థ అంటే ఫ్యామిలీ డాక్టర్లు ఎంతో అవసరమని క్యూబా వంటి దేశాలు దశాబ్దాలుగా రుజువు చేస్తుంటే, కరోనా కాలంలో మిగిలిన దేశాలు కూడా దీని ప్రాధాన్యతను గుర్తించాయి.
మెరుగైన ఆరోగ్య సేవలతో పాటు సామాజిక పరిరక్షణ, మంచినీటి సౌకర్యం, అందరికీ మెరుగైన ఆహారం, పారిశుద్య సేవలు, తల దాచుకునే గృహ వసతి, ఉచిత విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి అన్ని రకాల భద్రత వుంటేనే అందరికీ ఆరోగ్యం సాధ్యమవుతుంది.
45 ఏళ్ళ తర్వాత మళ్ళీ 'అందరికీ ఆరోగ్యం' అనే నినాదం ముందుకు రావడం ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ ప్రపంచ దేశాలని ఆ దిశగా హెచ్చరించడం ప్రజారోగ్యం మెరుగుదలకి నాంది కాగలదని ఆశిద్దాం.
- డా|| నళిని
  9441426452

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.