Fri May 09, 2025 03:24:18 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
District News | ఖమ్మం | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ఖమ్మం

ఖమ్మం  

నిధులు ఖర్చు...నిరుపయోగం...
Thu 03 Mar 06:03:26.676903 2022

అ వాడకుండానే శిధిలావస్థకు
అ అలంకార ప్రాయంగా నివాస సముదాయం
నవతెలంగాణ-అశ్వారావుపేట
కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రభుత్వ భవనాలు చిన్నపాటి సౌకర్యాలు లేకపోవడంతో వాడకుండానే శిధిలావస్థకు చేరి అలంకార ప్రాయంగా ఉంటాయనడానికి ఈ చిత్రంలో కనిపి

భారీగా గంజాయి పట్టివేత
Thu 03 Mar 06:03:26.676903 2022

అ 524 కేజీలు స్వాదీనం...
విలువ రూ.1కోటి4లక్షల 88 వేలు
అ డీఎస్పీ జి.వెంకటేశ్వరబాబు వెల్లడి
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారని, చింత పండు బస్తాల కింద అక్రమంగా తరలిస్తున్న 524కేజీల గంజాయిని పట్

వాలీబాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం
Thu 03 Mar 06:03:26.676903 2022

అ టోర్నమెంట్‌ ప్రారంభించిన డీఎస్పీ
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి, గుండాల, టేకులపల్లి మూడు మండలాల స్థాయిలో మూడు రోజుల పాటు నిర్వహించబడే మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ఇల్లందు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి మండల కేంద్రంలో గురు

విద్యుత్‌ ప్రయివేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
Thu 03 Mar 06:03:26.676903 2022

అ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్‌
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న విద్యుత్‌ సవరణ చట్ట బిల్లును అలాగే విద్యుత్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కా

సమ్మె సక్సెస్‌
Thu 03 Mar 06:03:26.676903 2022

అ నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
అ నాయకులను అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ-టేకులపల్లి
బొగ్గు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోయగూడెం ఓసీలో వివిధ సంఘాల నాయకులు చేపట్టిన మొదటి రోజు సమ్మె గురువారం విజయవంతమైంది. కార్మిక సంఘాల నాయకులు రేపాకుల

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్‌ కార్డులు అందజేయాలి
Thu 03 Mar 06:03:26.676903 2022

అ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రాజమ్మ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్‌ కార్డులు అందజేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో ములక

సింగరేణి సమ్మెకు మద్దతు : సీపీఐ(ఎం)
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-టేకులపల్లి
బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల 3 రోజుల సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ,

గోవా వెళ్లిన ప్రజా ప్రతినిధులను క్వారంటైన్‌లో ఉంచాలి : టీడీపీ
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-దుమ్ముగూడెం
విహార యాత్రల పేరుతో గోవా వెళ్లిన స్థానిక ప్రజా ప్రతినిధులను ఆసుపత్రులలోని క్వారంటైన్‌లో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షులు కొమరం దామోదర్‌రావు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఐటీసీ కార్మిక కుటుంబాలకు చెక్కుల పంపిణీ
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
బూర్గంపాడు మండలంలోని సారపాక లోగల ఐటీసీ పీఎసీపీడీలో గతంలో మరణించిన కాంట్రాక్టు కార్మికులు, రిటైర్డ్‌ అయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గురువారం చెక్కులను టీఎన్టీయూసీ అధ్యక్షులు కన

అకాల వర్షంతో తడిసిన మొక్కజొన్నలు
Thu 03 Mar 06:03:26.676903 2022

అ తల్లడిల్లిన రైతులు
నవతెలంగాణ-గుండాల
మండలంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షంతో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. అప్పటికప్పుడు మబ్బులు కమ్మి వర్షం కురవడంతో ఆరబోసిన మొక్కజొన్నలను ఒక దగ్గరకు చేర్చి పరదాలు కప్పడం కుద

కలెక్టర్‌ విస్తృత పర్యటన
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో జిల్లా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ మంగళవారం విస్తృతంగా పర్యటిం చారు. కారేపల్లిలోని పీహెచ్‌సీ, వ్యాక్సినేషన్‌ కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర

కనకమ్మ మృతి ఎర్రజెండా ఉద్యమాలకు తీరనిలోటు
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామ సీపీఐ(ఎం) శాఖా సభ్యురాలు రాయిని కనకమ్మ మృతి ఎర్రజెండా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం అర్ధరాత్రి కనకమ్మ(55) గుండెపోటుతో మృతిచెం

ప్రజా ఉద్యమ కేంద్రాలుగా పార్టీ కార్యాలయాలు ఉపయోగపడాలి
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ- నేలకొండపల్లి
ప్రజా ఉద్యమ కేంద్రాలుగా సీపీఐ(ఎం) కార్యాలయాలు ఉపయోగపడాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి కార్యాలయ నిర్మాణ విషయంల

తెలంగాణ రైతులపై బీజేపీ నిర్లక్ష్యం ఎందుకు?
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఏ భాషలో చెబితే తెలంగాణ రైతాంగ బాధ కేంద్ర ప్రభుత్వానికి అర్ధమవుతుందని టీఆర్‌ఎస్‌ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. తమ రాష్ట్ర రైతుల జీవన్మరణ సమస్య అయినటువంటి వరి ధాన్యం కొనుగోలు అంశ

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయండి
Thu 03 Mar 06:03:26.676903 2022

జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల
నవతెలంగాణ-రఘునాధపాలెం
మండల వ్యాప్తంగా గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ యాసంగి పంట కాలంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు పద్ధతుల గురించి రైతులకు వివరిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రాంక్యా తం

డేర్‌ కళాశాలలో ఒరియంటేషన్‌ డే వేడుకలు
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
మండల పరిధిలో సత్యనారాయణపురంలోని డేర్‌ కళాశాలలో మంగళవారం ఒరియంటేషన్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ముఖ్యఅతిథి నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్‌ దరిపల్లి కిరణ్‌ మాట్లాడారు. విద

మహిళలపై హింస పలు రూపాలు
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ - ఖమ్మం
రాష్ట్రంలో మహిళలపై, మైనర్‌ బాలికలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకూ పెరుగుతూ పాత రూపాలతోపాటు కొత్త రూపాలుగా మారుతూ మహిళలను మరింత హింసకు గురిచేస్తున్నాయని కుటుంబ న్యాయ సలహా కేంద్రం రాష్ట్ర కార్యదర్శి బుగ్గవీటి సరళ అన్నారు

భగవద్గీత శ్లోకం కాంపిటీషన్‌లో త్రివేణి హై స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలోని త్రివేణి హైస్కూల్‌లో విద్యార్థినీ, విద్యార్థులు సారపాక వాసవి ప్రజ్ఞ వేదిక, వాసవి క్లబ్‌ సార పాక గ్రేటర్‌ అండ్‌ వనిత సారపాక వారి ఆధ్వర్యంలో మంగళవారం భగవద్గీత శ్లోకం కాంపిటేషన్‌ న

సీపీఐ(ఎం) నేత ముదిగొండకు పితృవియోగం
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ములకలపల్లి
ములకలపల్లి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిగొండ రాంబాబు తండ్రి ముదిగొండ పుల్లయ్య (60) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. పుల్లయ్య మృతి చెందారన్న విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు

గురు'కులం'లో కల్లోలం
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గురుకులం అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని అందించాలి. అనే ఉద్దేశంతో ప్రాచీన విద్యావిధానం ఆధారంగా ప్రభుత్వాలు వీటిని నెలకొల్పాయి. కానీ ఖమ్మం రీజియన్‌ పరిధిలోని పలు గురుకుల విద్యాసంస్థల

అడ్మిషన్లు, హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నాం
Thu 03 Mar 06:03:26.676903 2022

అ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నవీన జ్యోతి
నవతెలంగాణ-గుండాల
కళాశాలలో అడ్మిషన్లు, హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నవీన జ్యోతి అన్నారు. ఈ విషయమై మంగళవారం

కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
Thu 03 Mar 06:03:26.676903 2022

అ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా
మేనిఫెస్టోని అమలు చేయలేదు
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పోతినేని సుదర్శన్‌రావు
అ ఘనంగా సీపీఐ(ఎం) మండల మహాసభ
నవతెలంగాణ-జూలూరుపాడు
బీజేపీ ప్రభుత్వం కుల, మతాల మధ్య చిచ్చు

ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు లాభాలు
Thu 03 Mar 06:03:26.676903 2022

అ కలెక్టర్‌ అనుదీప్‌
నవతెలంగాణ-పినపాక
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కలెక్టర్‌ అనుదీప్‌ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని పోట్లపల్లి గ్రామాన్ని సందర్శించి రైతులకు ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన సదస్

పేదలకు భూమిపై హక్కు కల్పించక పోతే ప్రతిఘటిస్తాం
Thu 03 Mar 06:03:26.676903 2022

అ సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఏజే రమేష్‌
నవతెలంగాణ-ఇల్లందు
ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం భూమిని ఇచ్చి డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని పేదలకు కాకుండా కార్పొరేట్‌ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని ఇస

కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులుగా రమేష్‌
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ రూరల్‌ కాంగ్రెస్‌ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులుగా గద్దల రమేష్‌ని నియమిస్తూ టీపీసీసీ సభ్యులు ఏడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భ

వరి రైతును గోసపెట్టే చర్యలు మానుకోండి
Thu 03 Mar 06:03:26.676903 2022

అ ఆంక్షలు విధిస్తూ రైతును నట్టేట
ముంచుతున్న పాలకులు
అ రైతే రాజంటూనే కూలీని చేస్తున్న
కేంద్ర, రాష్ట్ర్ట ప్రభుత్వాలు
అ రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా,
కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
వరి రైతును ఇబ్

ఒమిక్రాన్‌ థర్డ్‌వేవ్‌ పట్ల అప్రమత్తత అవసరం
Thu 03 Mar 06:03:26.676903 2022

అ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వీరబాబు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఒమిక్రాన్‌ ధర్డ్‌వేవ్‌ పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వీరబాబు సూచించారు. మంగళవారం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరి

ఏకలవ్య పాఠశాల భవనాన్ని త్వరగా నిర్మించాలి
Thu 03 Mar 06:03:26.676903 2022

తరగతులు కూడా చర్లలోనే ఏర్పాటు చేయాలి
నవతెలంగాణ- చర్ల
చర్ల మండలానికి కేటాయించిన ఏకలవ్య పాఠశాల భవనాన్ని త్వరగా నిర్మించి, బోధన కూడా చర్లలో ప్రారంభించాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, కుంజా సత్యవతి, ఐటీడీఏ పిఓ గౌతమ్‌కి మంగళవారం వినతి పత్ర

ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయండి
Thu 03 Mar 06:03:26.676903 2022

మండల వ్యవసాయశాఖ అధికారి శరత్‌ బాబు
నవతెలంగాణ-బోనకల్‌
యాసంగి వరికు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శరత్‌ బాబు రైతులను కోరారు. మండల పరిధిలోని ఆళ్లపాడు, ముష్టికుంట్ల, రావినూతల, గార్

కస్తూర్బాలో ఏడుగురికి కరోనా
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ఆళ్ళపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలోని అనంతోగు గ్రామం ఆశ్రమ గిరిజన కస్తూర్బా పాఠశాల వసతి గృహంలో కరోనా కేసులు నమోదు కావడంతో విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. సోమవారం పాఠశాలలోని 169 మం

రోశయ్యకు ఆర్యవైశ్య సంఘం ఘన నివాళి
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-కొణిజర్ల
మండల ఆర్యవైశ్య పట్టణ కమిటీ ఆధ్వర్యం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ కొణిజేటి రోశయ్యకు ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా ర్యాలీ నిర్వహించి నివాళులుర్పించారు. ముందుగా రోశయ్య చిత్రపటానికి పూలమా

జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
Thu 03 Mar 06:03:26.676903 2022

అ సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమంలో
పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి
నవతెలంగాణ-బోనకల్‌
మండల పరిధిలోని రామాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన కుంకుమ అర్చన కార్యక్రమంలో సామూహిక వనభోజనాల కార్యక్రమంలో ఖమ్మం మాజీ పార్లమెంట్‌ సభ

ఖమ్మంలో ఘనంగా రజక వనమహౌత్సవం
Thu 03 Mar 06:03:26.676903 2022

అ ఐకమత్యంతో ముందుకు సాగుదాం.. రజక సంఘం నాయకులు పిలుపు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం గొల్లగూడెం చెరుకూరి తోటలో ఆదివారం నాడు రజక సంఘం ఆధ్వర్యంలో రజక వన సమారాధన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. తొలుత రజకుల ఆరాధ్యదైవం మాడెలయ్య స్వామికి పూజలు చేశారు

ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు అన్నారు. ఆదివారం ఖమ్మం సుందరయ్య భవనంలో యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన సిపిఎ

గోవాకు వెళ్లినా ప్రజాప్రతినిధులను క్వార్వంటైన్‌లో ఉండాలి
Thu 03 Mar 06:03:26.676903 2022

అ టీడీపీ నేత ముద్రగడ
నవతెలంగాణ-ఇల్లందు
ప్రపంచ పర్యాటక ప్రాంతాలలో ముఖ్యమైన గోవా ముఖ్యమైనది. ఇప్పుడున్న పరిస్థితిలో ఓమిక్రాన్‌ అనే కొత్త కరోనా వేరెంట్‌ దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఎమ్

హెచ్‌ఐవిపై అవగాహనా సదస్సు
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని నెల్లిపాక బంజర గ్రామంలో ఖైల్ట్‌ ఫండ్‌ ఇండియా లింక్‌ వర్కర్స్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఐవి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ పర్యవేక్షకుడు రాము మాట్లాడుతూ హెచ్‌ఐవి సుఖ

కారేపల్లి కళాశాలలో నీటి సౌకర్యంకు వితరణ
Thu 03 Mar 06:03:26.676903 2022

అ చొరవ చూపిన డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణ-కారేపల్లి
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు నిధులు ఇవ్వక కనీస వసతులు కల్పించలేని స్ధితిలో ఉన్నాయి. కారేపల్లి జూనియర్‌ కళాశాలలో తాగునీటి సౌకర్యం లేక కళాశాల విద్యార్ధులు ఇబ్బందులు పడుతు న్నారు. ఈ

పని ఉంటే మస్తు....లేకుంటే పస్తు
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-చర్ల
ఎక్కడో వేల కిలోమీటర్ల సుదూర ప్రాంతమైన మధ్యప్రదేశ్‌ నుండి పొట్ట చేత పట్టుకొని వచ్చి రోడ్డు పక్కనే నివాసాలు ఏర్పాటు చేసుకొని కమ్మరి పని చేసేవారు ''పని ఉంటే మస్తు... లేకుంటే పస్తు'' అంటూ వాపోతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి

కార్పొరేటర్‌ శరత్‌కు పితృవియోగం
Thu 03 Mar 06:03:26.676903 2022

నివాళ్లర్పించిన పలువురు నాయకులు
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాపర్తి శరత్‌ తండ్రి రాపర్తి హనుమంతరావు శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న టిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ, ఎస్&zw

బాబు రాజేంద్రప్రసాద్‌ 137వ జయంతి
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ- ఖమ్మం
జిల్లా కాంగ్రెస్‌ కమిటి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో డాక్టర్‌ బాబు రాజేంద్రప్రసాద్‌ 137వ జయంతి ఘనంగా శుక్రవారం నిర్వహించారు. తొలుత అయన చిత్ర పటానికి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పువ్వాళ్ళ

కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ విధానాలు
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ముదిగొండ
ప్రపంచ దేశల చరిత్రలలో ఆకలి, దరిద్రంలో భారతదేశం 101స్థానంలో ఉన్నదని ప్రపంచ ఆకలి సూచిక సంస్థ సర్వేలో తేల్చిచెప్పిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముదిగొండ మచ్చా వీరయ్

తీర్మానాల కర్తవ్యాల అమలుకై ఉద్యమించాలి
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-గాంధీచౌక్‌
ఇటీవల ఖమ్మంలో జరిగిన పార్టీ జిల్లా మహాసభలలో జిల్లా అభివృద్ధి కోసం అనేక ప్రజా ఉపయోగ తీర్మానాలు చేయడం జరిగిందని, ఈ తీర్మానాల అమలు కోసం ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్‌ అన్నారు. స్థానిక

సీపీఐ(ఎం) సానుభూతిపరుని మృతి
Thu 03 Mar 06:03:26.676903 2022

నివాళులర్పించిన పోతినేని,నున్నా
నవ తెలంగాణ- ఖమ్మంరూరల్‌
మండలంలోని తెల్దారుపల్లి గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతిపరుడు ఎస్కే. బాబు (70) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతి చెందాడు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల

అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిస్తాం : సీపీఐ(ఎం)
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమలు నిర్వహిస్తామని సీపీఎం ఖమ్మం రూరల్‌ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌ అన్నారు. మండలంలోని గూడూరు పాడు గ్రామానికి చెందిన అమరజీవి పుచ్చకాయల వెంకటే

నెట్‌బాల్‌ చాంఫియన్‌ షిప్‌లో రెజొనెన్స్‌ విద్యార్థులు
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ఖమ్మం
హన్మకొండ జవహార్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నవంబర్‌ 27 నుండి 29 వరకు జరిగిన 4వ తెలంగాణ స్టేట్‌ లెవల్‌ సీనియర్స్‌ బార్సు - గర్ల్స్‌ నెట్‌ బాల్‌ చాంఫియన్‌ షిప్‌-2021 పోటీలలో రె

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ- కామేపల్లి
రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, మిర్చి తోట రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఎకరానికి 50 వేలు వెంటనే ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్‌, సహాయ కార్యదర్శి మీరా డిమా

చెరువుకు గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం)
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ఖమ్మం
ఖానాపురం హవేలిలో ఉన్న చెరువుని సీపీఐ(ఎం) బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్‌ మాట్లాడుతూ చెరువుని స్వార్థపరశక్తులు గండి కొట్టి ఆ నీటిని బయటికి పంపించడం జరుగుతుందని పరిశీ

సమీకృత మార్కెట్‌కు స్థల పరిశీలన
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ- ఖమ్మంప్రాంతీయప్రతినిధి
నగరంలో మరో సమీకృత వెజ్‌, నాన్‌-వెజ్‌ మార్కెట్‌ సముదాయానికి స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. నగర ప్రజల అవసరాలకనుగణంగా, జనాభా ప్రాతిపదికన

కలెక్టరేట్‌ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ- ఖమ్మం
భవననిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రెండో రోజున శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్వో శీరీషకి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావ

సైదులుకు దాతల ఆర్థిక సాయం
Thu 03 Mar 06:03:26.676903 2022

నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో చిరుమర్రి గ్రామానికి చెందిన యడవల్లి సైదులు అనే యువకుడు రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయంపై అక్టోబర్‌ 28న నవతెలంగాణ దినపత్రికలో ''దాతల సహాయం కోసం ఎదురు చూపు'' అనే వార్తాకథనాన్ని ప్ర

Next
  • First Page
  • Previous
  • ...
  • 89
  • 90
  • 91
  • 92
  • 93
  • ...
  • Next
  • Last Page

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

మన హైదరాబాద్

  • మరిన్ని వార్తలు
  • మరిన్ని వార్తలు
1 of 1
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.